ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్‌ గారితో ప్రధానమంత్రి భేటీ

March 31st, 01:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.