140 కోట్ల మంది భారతీయుల అండదండలతో, దేశంలోని వివిధ రంగాల్లో గొప్ప మార్పు ... సుపరిపాలన, రూపాంతరీకరణపై ఎనలేని శ్రద్ధ: ప్రధానమంత్రి

June 09th, 09:40 am

ఎన్‌డీఏ ప్రభుత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో ఇండియాలో చోటుచేసుకొన్న ప్రశంసనీయ మార్పును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.